SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.
రెండవ రోజు ద్వితీయ భాష అయినటువంటి హిందీ పరీక్ష జరిగినది. 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 698 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది, 695 మంది హాజరు అయినారు, ముగ్గురు గైర్హాజరు అయ్యారు.
కస్తూర్బా విద్యా కేంద్రం పరీక్ష సెంటరులో, ముగ్గురు గైర్హాజరు అయినారు.


SAKSHITHA NEWS