SAKSHITHA NEWS

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన- సీఐ భీమానాయక్

మార్కాపురం పట్టణం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరిక్షలు ప్రారంభమైన సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలలో జరుగుతున్న పరిక్షల కేంద్రాలను పరిశీలించిన సీఐ భీమానాయక్. పట్టణంలోని గౌతమ్, సాధన, రెడ్డి మహిళా, కమలా, ట్రినిటీ కళాశాల లలో ఎటువంటి సమస్యలు లేకుండా పటిష్టమైన బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహింపచేసిన సీఐ భీమా నాయక్


SAKSHITHA NEWS