ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. తాజాగా మళ్లీ కాలినొప్పి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి.
Related Posts
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
SAKSHITHA NEWS ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్లముఖ్య అతిథులుగా గండి బాబ్జి సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న…
కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం
SAKSHITHA NEWS కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలిని డిమాండ్ చేస్తున్న – సిఐటియు *సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని కెమిక డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు…