SAKSHITHA NEWS

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నల్గొండ జిల్లా మునుగోడు భారీ ప్రజా దీవెన బహిరంగ సభకు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జెండాఊపి కార్ల ర్యాలీని ప్రారంభించడం జరిగింది. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు ర్యాలీగా బయలుదేరడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, బాలస్వామి, అగ్రవాసు, రాములుగౌడ్, సిద్దయ్య, మోజెస్, రాజుపటేల్, ఉమేష్, సంతోష్, అర్వరవి, కటికరవి, దేవేందర్, మహేష్, అర్జున్, సాయిగౌడ్, శంకర్, బాలకృష్ణ, సంపత్, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS