ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవి గారికి సాదర స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు గారు భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు…
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి
Related Posts
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఈ పండుగను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గతంలోనే…
నారా రోహిత్ నిశ్చితార్థ
SAKSHITHA NEWS నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు SAKSHITHA NEWS