SAKSHITHA NEWS

సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం సచివాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎంను కలిశానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తానని సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు


SAKSHITHA NEWS