ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేర్యాల బంధు విజయవంతం
సాక్షిత సిద్దిపేట జిల్లా :
కేంద్ర ప్రభుత్వం ఎస్సీలను, వాటి ఉప కులాలను విభజించి పాలించే ఆలోచన మానుకోవాలి సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరే కిస్తూ పార్లమెంట్లో 1/3 మెజారిటీతో చేయాల్సిన చట్టాన్ని సుప్రీం కోర్టుని ఏకపక్ష తీర్పుని ఇవ్వడం జరిగింది అని విమర్శించడం జరిగింది. దీని వల్ల ఎస్సీ లకు ఎస్సీ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో యువత నష్టపోతుందని సామాజిక వర్గం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇంకా వెనకబడిపోతుందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకొని ఎస్సీలను విభజించి పాలించే ఆలోచన ధోరణి మానుకోవాలని అన్నారు.
ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేర్యాల బంధు
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
SAKSHITHA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
SAKSHITHA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. సాక్షిత : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం…