SAKSHITHA NEWS

చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్
.
సాక్షిత* : మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రజాబంధు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పర్యటించారు

  • రాంహనుమాన్ నగర్, వచ్చునూర్, రేణికుంట గ్రామాలలోని లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు
  • అనంతరం రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి ప్రజలకు గొడుగులు పంపిణీ చేశారు..

SAKSHITHA NEWS