SAKSHITHA NEWS

Chandrababu Tampered EVMs

చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు : పి రవీంద్రనాథ్ రెడ్డి (కమలాపురం మాజీ ఎమ్మెల్యే )*

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్.రెడ్డి తెలియజేశారు…….
సింగపూర్ లో కూర్చొని టెక్నికల్ గా టాంపరింగ్ చేశారు
బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాము
త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు
రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం అని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS