కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డి ఎవెన్యూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యటించడం జరిగింది. డిప్యూటీ మేయర్ వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే…