ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత

యూపీ మాజీ సీఎం ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత అక్టోబర్ 10:-ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.…

విమానాశ్రయంలో రూ.27 కోట్ల రిస్ట్ వాచ్‌

ఢిల్లీ విమానాశ్రయంలో రూ.27 కోట్ల రిస్ట్ వాచ్‌ స్వాధీనం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యంత ఖ‌రీదైన చేతి గడియారాలు, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్‌లెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని…

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. నేడు యాత్రలో పాల్గోనున్న సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే Bharat JodoYatra: బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, కేంద్రం ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర…

డాక్టరంటే ఇలా ఉండాలి… రోడ్డుపై కారు వదిలేసి పేషంట్‌ కోసం పరుగులు.. రోగి సేఫ్

doctor should be like this… leave the car on the road and run for the patient… the patient is safe డాక్టరంటే ఇలా ఉండాలి… రోడ్డుపై కారు వదిలేసి పేషంట్‌ కోసం పరుగులు.. రోగి…

మద్యం సేవించి స్కూల్​కు టీచర్​..విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు

The teacher went to the school after drinking alcohol..Scolding and beating the students.. Finally మద్యం సేవించి స్కూల్​కు టీచర్​..విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు మద్యం సేవించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌…

బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 (92) మృతి.

బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 (92) మృతి.British Queen Elizabeth-2 (92) passed away. బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఇక లేరు. ఆమె వయసు 96 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌…

భారత్ జోడో యాత్రకు తరలిరండి…

భారత్ జోడో యాత్రకు తరలిరండి… న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రజలంతా పాల్గొనాలని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై…

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…

గుండెపోటుతో బిజెపి ఎమ్మెల్యే మృతి…సీఎం సంతాపం

గుండెపోటుతో బిజెపి ఎమ్మెల్యే మృతి…సీఎం సంతాపం లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం చెందారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్‌నాథ్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.…

యాత్రతో రాత మారేనా?

యాత్రతో రాత మారేనా? ▪️రేపటి నుంచే కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ ▪️రాహుల్‌ గాంధీ పాదయాత్రపై భారీ ఆశలు పెట్టుకున్న పార్టీ న్యూఢిల్లీ:ఎన్నికల్లో వరుస పరాజయాలు..కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE