పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం

పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు పాన్…

అవయవదానానికి ముందుకు రావాలని
ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు

అవయవదానానికి ముందుకు రావాలనిప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన 99వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ…

ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. సాక్షిత : ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌.అసెంబ్లీ సమావేశాలు…

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం…

ఫోన్‌ పోయిందా… ఇట్టే కనిపెట్టేయొచ్చు..!

ఫోన్‌ పోయిందా… ఇట్టే కనిపెట్టేయొచ్చు..! దిల్లీ: ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఫోన్‌ (Mobile Phone) పోతే ఎంతో బాధగా ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న డేటా గురించి తీవ్ర ఆందోళన చెందుతాం. కాంటాక్టులు, మెసేజ్‌లు, ఫొటోలు/వీడియోలు, బ్యాంకింగ్‌ వివరాలు, పేమెంట్‌ యాప్‌లు,…

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రకంపనలు వాయిదాల పర్వంపై బీఆర్ఎస్ మండిపాటు విజయ్ చౌక్ లో నినాదాలు చేస్తూ ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎంపీల ధర్నా జేపీసీకి నామ నాగేశ్వరరావు డిమాండ్ ప్రతిపక్ష పాత్రనూ పోషిస్తున్న కేంద్రం ప్రజలంతా కేంద్రం దుర్నీతిని గమనిస్తున్నారు కేంద్రానికి…

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో భేటీ.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి.ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించిన సీఎం. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు : రాష్ట్ర విభజన జరిగి…

విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి

అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకలలో పాల్గొని RRR చిత్రానికి గాను అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి ఢిల్లీ లోని…

ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా

అంతా అక్రమమే ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా లారీలకు పర్మిట్ లేవు వేబిల్లులు లేవు తెలంగాణ ఆదాయానికి గండి కొడుతున్న ఆంధ్ర ఇసుక చోద్యం చూస్తున్న మైనింగ్ రవాణా శాఖ అధికారులు మధిర మార్చి 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని…

ప్రధానితో ఏపీ సీఎం భేటీ

ప్రధానితో ఏపీ సీఎం భేటీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీకానున్నారు. ఏపీ సీఎం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE