ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం

ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ పూజలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన *సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి…

ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను…

ఆడబిడ్డల మన్ కీ బాత్ వినండి

ఆడబిడ్డల మన్ కీ బాత్ వినండి సాక్షిత : ప్రధాని మోది ఆడబిడ్డల మన్ కీ బాత్ వినాలని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తెలంగాణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు వెళ్లి…

వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి

దిల్లీ: వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹171.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ₹1856.50కు తగ్గింది. తగ్గించిన…

మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది

ఢిల్లీ: మొబైల్‌ యాప్స్‌ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌లను బ్లాక్‌ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల…

ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు

Divorce: ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు Divorce: ఆర్టికల్ 142 ప్రకారం తక్షణమే విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. విడాకుల కోసం ఆర్నెళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది..…

కేదార్ నాధ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత

రిషికేశ్‌: కేదార్‌నాథ్‌ యాత్రకు రిషికేశ్‌, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. గఢ్‌వాల్‌ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులను…

India Corona: మరోసారి 12వేలు దాటిన కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ(health ministry) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త…

రెండు తెలుగురాష్ట్రాలలో కురువనున్న వర్షాలు

రెండు తెలుగురాష్ట్రాలలో కురువనున్న వర్షాలు ఈరోజు నుండి మే నెల మొదటివారం 5, 6 తేదీల వరకు కొనసాగనునున్న అకాల-వర్షాలు నిన్నటి నుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు మిగిలిన తెలంగాణ హైదరాబాద్ సహా కోస్తాంధ్ర మరియు రాయలసీమ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE