Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణం అదే

Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు…

అరటికాయలు వెదురుతో వినాయకుడ్ని తయారుచేశారు

గోవా లో ఒక గ్రామంలో పచ్చి అరటికాయలు, వెదురుతో వినాయకుడ్ని తయారుచేశారు. నిమ్మజ్జన సమయానికి అరటిపళ్ళు తయారయ్యాక భక్తులకి పంచి పెడతారు. పర్యావరణ కాలుష్యం లేకుండా చేసిన వీరి ప్రయత్నం హర్షణీయం. జూమ్ చేస్తే అరటికాయలను స్పష్టంగా చూడవచ్చు

జగతగిరిగుట్ట అడ్డా భవన నిర్మాణ కార్మికులకు ఒక్కరికి కూడా డబల్ బెడ్రూం రాకపోవడం దుర్మార్గం..

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికి డబల్ బెడ్రూం ఇస్తానని హామీలు ఇచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికి కనీసం దరఖాస్తు చేసుకున్న వారిలో 5 శాతం ప్రజలకు కూడా ఇండ్లను ఇవ్వకపోవడం అన్యాయమని ముఖ్యంగా…

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతదేశం త్వరలో సముద్రయాన్‌ను చేపట్టనుంది

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారతదేశం త్వరలో సముద్రయాన్‌ను చేపట్టనుంది… సముద్రయాన్‌ మిషన్‌ పేరుతో సముద్రం అడుగు భాగానికి యాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది… సముద్రపు లోతులను అన్వేషించే మానవసహిత సబ్ మెర్సిబుల్ మత్స్య 6000 నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్…

6 లక్షల RSS కార్యకర్తలు క్రమ శిక్షణ తో

అవాక్కవుతున్నారా ! దాదాపు6 లక్షల RSS కార్యకర్తలు క్రమ శిక్షణ తో, పద్ధతి గా ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుందో, చూడండి. మీరట్, యూపీ లో ఇది చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది, దేశద్రోహులకు RSS అంటే ఎందుకు హడల్..అని ఈ…

సిద్దిపేటలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ -కొంగర్ కలాన్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి-కర్ణాటక లో మాదిరి తెలంగాణలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ పథకాల ప్రకటన చేస్తారు-నాలుగు కోట్ల ప్రజలకోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు బాగుపడ్డాయి.-బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా…

‘పోలవరం’ పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు.. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ…

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా:కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట…

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద…

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.

ఆహ్వానించిన ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు, ఆయన అనుచరులతో ఖర్గే నివాసంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE