క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని యాభై లక్షల రూపాయల నిధులతో రాజీవ్ గాంధీ నగర్ లోని నిర్మాణ దశలో ఉన్న మరియు మొగులమ్మ కాలనీలో నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.…

మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి

మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని, ఘన నివాళి న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి…

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు…

మొన్న రైల్వే కూలీగా.. ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా..

దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు. దేశంలోని వివిధ చోట్ల…

తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన తాటి

కాంగ్రెస్ పార్టీలో చేరి మొదటి సారిగా జిల్లాకి విచ్చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ని ఖమ్మం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో జ్యేష్ఠ సత్యనారాయణ…

600 కోట్ల వజ్ర గణపతిని చూశారా

600 కోట్ల వజ్ర గణపతిని చూశారా? గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి, ఆ రోజున…

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ దంపతులు కర్ణాటకలోని కుక్కే శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన…

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో నేడు జమిలి కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం ఇక్క డ జరగనుంది. ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ…

మాదిగ లాయర్ల మహాదీక్ష

న్యూ ఢిల్లీ..తెలంగాణ – ఆంధ్ర భవన్.మాదిగ లాయర్ల మహాదీక్ష..ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్… ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE