ఎంపీ మహువా మెయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేసిన లోక్‌సభ స్పీకర్..

ఢిల్లీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు..డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని మొయిత్రాపై ఆరోపణలు..లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ.. ఎథిక్స్‌ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా లోక్‌సభలో చర్చ..

ఒకే రోజు నలుగురి భారత క్రికెటర్ల పుట్టినరోజు

డిసెంబర్ 6వ తేదీన భారత క్రికెట్ జట్టు కి ప్రాతినిధ్యం వహించిన నలుగురు క్రికెటర్ల పుట్టినరోజు ఇదే రోజు కావడం విశేషం.. అందులో భారత యువ ఫేస్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా, స్పిన్ ధిగ్గిజం రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్…

ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎల్ బి స్టేడియంలో మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు.. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ…

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎం ఫాతిమా బీవి 96 ఏండ్ల వయసులో గురువారం తుదిశ్వాస విడిచారు..అత్యున్నత న్యాయవ్యవస్ధలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఫాతిమా…

ఢిల్లీ, నోయిడాలో క్షీణిస్తున్న గాలి నాణ్యత

ఢిల్లీ, నోయిడా సిటీల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచీలో గ్రేటర్ నోయిడాలో 468 AQI, ఢిల్లీలో 460, సోనిపట్లో 440 నమోదైంది. మెరుగైన నాణ్యత గల నగరాల్లో తూత్తుకుడి (20 AQI), షిల్లాంగ్ (21), ఊటీ(25),…

ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్

ప్రార్థనాలయాల ముందు బందోబస్తు పెంపు.. ఢిల్లీలో హై అలర్ట్.. ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ ల(Israel- Hamas) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శుక్రవారం పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…

ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం..

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ (CWC) సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సిడబ్ల్యూసి సభ్యులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో ప్రధానంగా…

విరాట్ కోహ్లీకి గోల్డ్ మెడల్

చెన్నై :వన్డే ప్రపంచకప్ 2023 లో తొలి మ్యాచ్ లోనే భారత్ ఆస్ట్రేలియాపై అపూర్వ విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బోణీ లేకుండానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోగా, శ్రేయాస్…

జనసముద్రం తలపించిన పరేడ్ మైదానం,లక్షలాదిగా హాజరైన ముదిరాజులు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు పెట్టుకుని ఆపార్టీతోనే ఉంటాంమని నీలంమధు ముదిరాజ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పేరేడ్‌ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభకు…

ఏపీ మద్యం విధానంపై సీబీఐ విచారణ జరిపించండి: అమిత్‌షాకు పురందేశ్వరి ఫిర్యాదు..

సాక్షితదిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు.. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE