నయీం కేసులో దూకుడు పెంచిన ఈడీ
నయీం కేసులో దూకుడు పెంచిన ఈడీ నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు.35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన ఈడీ. అక్రమంగా ఈ ఆస్తులను నయీం, తమ కుటుంబ…
నయీం కేసులో దూకుడు పెంచిన ఈడీ నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు.35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించిన ఈడీ. అక్రమంగా ఈ ఆస్తులను నయీం, తమ కుటుంబ…
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలంగాణ రాష్ట్రం : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్…
కేంద్ర కేబినెట్ భేటీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భారతైపై అగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాల(26శాతం)పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా,…
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ (93) తెల్లవారు జామున చెన్నైలో కన్ను మూశారు. అనారోగ్యం,…
పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్ పాన్ కార్డు హోల్డర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది.ఆధార్ ఎన్రోల్మెంట్ను ఉపయోగించి పాన్ కార్డు తీసుకున్నవారు తమ కార్డును ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఇందుకోసం 2025 డిసెంబర్ 31 ను…
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్తో ప్రధాని మోదీ భేటీ హైదరాబాద్:థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి…
You cannot copy content of this page