భారత్ కు స్వర్ణం అందించిన పరుగుల రాణి పారుల్ చౌదరి

భారత్ కు స్వర్ణం అందించిన పరుగుల రాణి పారుల్ చౌదరి హోంగ్ జౌఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల…

గురి చూసి కొట్టారు

హోంగ్ జౌ :ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్​లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్​లతో కూడిన టీమ్.. ఆసియా…

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా తెలంగాణ మహిళ.. స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపు

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లోని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్‌గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు…

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ తో మహేంద్రసింగ్ ధోని గేమ్

న్యూ జెర్సీ :భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు చేరుకున్నాడు. అల్కరాజ్‌ను కలిసిన, మ్యాచ్‌ చూస్తున్న ఫొటోలు, వీడియోలు తాజాగా అమెరికా మాజీ…

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

*కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం * తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ…

లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి

లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా లండన్ పర్యటన లో వున్నా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ని మర్యాదపూర్వకంగా…

ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు.. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 ప్రధాన అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆలమూరు మండలంలోని బడుగువానిలంక,నవాబుపేట గ్రామ పంచాయతీలను జిల్లాస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే సోమవారం అమలాపురం…

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు ఎస్సై జి కోటయ్య

సాక్షిత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పట్టణ…

భారతదేశానికి శుభవార్త మరియు గర్వకారణం

అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు. ఇందుకు అమెరికాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందేశాన్ని వీలైనంత వరకు వ్యాప్తి చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన రెండవ గొప్ప గౌరవం. భారతీయులందరి సంపదను…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE