• ఫిబ్రవరి 10, 2024
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరు కు…

  • ఫిబ్రవరి 10, 2024
  • 0 Comments
కంచికచర్ల లో డ్వాక్రా మహిళలకు వై.యస్.ఆర్. ఆసరా చెక్కును అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

సాక్షిత : మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కృషి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..*కంచికచర్ల మండలంలో 14,670 మంది డ్వాక్రా మహిళలకు YSR ఆసరా ద్వారా నాలుగో విడత ద్వారా రూ.13.39…

  • ఫిబ్రవరి 10, 2024
  • 0 Comments
వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం,…

  • ఫిబ్రవరి 10, 2024
  • 0 Comments
సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

  • ఫిబ్రవరి 10, 2024
  • 0 Comments
ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌ జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు…

Other Story

You cannot copy content of this page