ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న…

గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి

గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించిన మదిరె రంగ సాయి రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ప్రజా సంకల్ప వేదిక ఆద్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ ప్రజల కోసం చంద్రబాబు ఏ పని తలపెట్టినా విఘ్నాలు రాకుండా దీవించాలి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ గుడివాడ : రాష్ట్ర ప్రజల…

చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో నారా లోకేష్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో నారా లోకేష్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్-రేణిగుంట విమానాశ్రయం నుండి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలతో కలిసి బయటకు వస్తున్న శిష్ట్లా లోహిత్ చిత్తూరు…

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం. మట్టితో చేసిన గణనాథులను పూజిద్దాం. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పర్యావరణ హితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు.…

వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టండి – జిల్లా పోలీస్

గుంటూరు జిల్లా.వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టండి – జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ,. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా…

మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం

మున్సిపల్ స్టాండింగ్ కమిటి సమావేశం సాక్షిత, తిరుపతి బ్యూరో:తిరుపతి అభివృద్దికి స్టాండింగ్ కమిటిలో చర్చించి పలు అభివృద్ది పనులను ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, స్టాండింగ్ కమిటి చైర్ పర్సన్ డాక్టర్ శిరీషా తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో…

అధార్ , ఓటరు కార్డుల అనుసంధానంతో ఎన్నికల వ్యవస్దలో సత్ ఫలితాలు

రాజ్ భవన్ విజయవాడ అధార్ , ఓటరు కార్డుల అనుసంధానంతో ఎన్నికల వ్యవస్దలో సత్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ స్వచ్ఛంధంగా ఓటరుకార్డును అధార్ తో అనుసంధానం చేసుకున్న గవర్నర్ దంపతులు రాష్ట్ర పౌరులందరూ స్వచ్చంధంగా ముందుకు వచ్చి…

నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవం

నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు, కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఢిల్లీ టిటిడి స్థానిక…

నారా లోకేష్ లేఖకు సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ నారా లోకేష్ లేఖకు సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్సాక్షిత గుడివాడ : రాష్ట్రంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE