పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. – వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ…

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని…

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు.. వివేకా హత్య కేసులో హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి…

మంత్రి కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు”

మంత్రి కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు” సాక్షిత నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు పట్టణంలో ద్వారకామయి కళ్యాణ మండపంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలకు ప్రతిభ పురస్కారాలను అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ టిడిపి విస్తృత స్థాయి సమావేశం

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా టిడిపి నాయకులు పాల్గొన్నారు.…

మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం

మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈవో రామకోటి రెడ్డితో కలిసి డిఎస్పి రాంబాబు, సీఐ అంకమ్మరావు, ఎస్ఐ నారాయణ కళ్యాణమండప ప్రాంతాన్ని పరిశీలించారు కొద్దిసేపట్లో…

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం.

మార్చి 17 న ఆన్ లైన్ లో 39 పోలీసు వాహనాల వేలం. సాక్షిత కర్నూలు జిల్లా : జిల్లా పోలీసు విభాగానికి చెందిన కాలం చెల్లిన 39 పోలీసు వాహనాలను 15 లాట్లుగా విభజించి, మార్చి 17 న వేలం…

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.సాక్షిత కర్నూలు జిల్లా పరీక్షల కేంద్రాలలోకి విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు నిషేధించడంతో పాటు ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరపు పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో…

కాకాణి సమక్షంలో పలు ఒప్పందాలు”

కాకాణి సమక్షంలో పలు ఒప్పందాలు”సాక్షిత : విశాఖపట్నంలో నిర్వహిస్తున్న GIS-2023 (గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్- 2023) 2వ రోజున మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో పలువురు పారిశ్రామికవేత్తలు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలతో పాటు, ప్రకృతి వ్యవసాయం మరియు…

కిడ్నీ బాధితులకు అండగా ఉంటా.
మేయర్ డాక్టర్ శిరీష

కిడ్నీ బాధితులకు అండగా ఉంటా.మేయర్ డాక్టర్ శిరీషసాక్షిత : కిడ్నీ భాదితులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్, కిడ్నీ పేషెంట్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య, దాతలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE