అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి

సాక్షిత : అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినుకొండ MLA కార్యాలయంలో పొట్టి శ్రీ రాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన…

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

ఏపీ లో ఫుల్ గా సంక్షేమం : రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ … ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపువైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లువ్యవసాయ రంగానికి రూ.11,589…

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో మ్యాజిక్.. ను వెనకనుంచి లారీ ఢీకొనడంతో.. ప్రమాద ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి..…

ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం

ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ఇవాళ అసెంబ్లీ ముందుకు రానుంది. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో,…

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.3.2023. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు,…

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసన

పల్నాడు జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పన్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సిబ్బంది బుధవారం నాడు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన సమయంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తపరిచారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ…

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”..పల్నాడు జిల్లా.వినుకొండ నియోజకవర్గం. ఈపూరు మండలం.*జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు తెలిపారు *. బుధవారం ఈపూరు మండలంలోని ఊడిజెర్ల గ్రామంలో ఇదేమి…

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం

పరీక్షకు ఆలస్యంగా.. విద్యార్థిని కన్నీటి పర్యంతం ప్రకాశం : యర్రగొండపాలెంలోని సాధన జూనియర్ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి 20నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. స్థానిక ఆదిత్య ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలస్యంగా రావటంతో…

ప్రకాశం జిల్లా దర్శిలో కిలో చికెన్ 90 రూపాయలు ఎగబడిన జనం

ప్రకాశం జిల్లా దర్శిలో కిలో చికెన్ 90 రూపాయలు ఎగబడిన జనం దర్శి పట్టణం లోని ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు అమాంతంగా తగ్గించిన మాంసం ధరలు..ప్రస్తుతం కేజీ బాయిలర్కోడి చికెన్ 200 రూపాయలకు పైకి ఉండగా ఒక షాప్ వాడు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE