ఏపీకి రానున్న NSG కమాండో చీఫ్

చంద్రబాబు భద్రత విషయంలో సెక్యూరిటీని పెంచనున్న NSG కమాండో చీఫ్.. ▪️రాజమండ్రి కాతేరు లో టిడిపి సభలో ఒక్కసారిగా దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఆగ్రహం. ▪️చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న…

కుల గణన గడువు పొడిగింపు

ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు. కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ యాప్…

ఏక చత్రాధిపత్యం దిశ గా “అన్నా”…

టిడిపి నేత గన్నే ప్రసాద్ “అన్నా” గుప్పెట్లోకి మైలవరం నియోజకవర్గం…!! రెడ్డి గూడెం, మైలవరం, జీ కొండూరు మండలాల్లో ప్రదమాంకం దిగ్విజయంగా పూర్తి….!! ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ లో చక్రం తిప్పెందుకు వ్యూహ రచన…!! పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గం లో…

నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ గా వనుం కల్యాణి ?

నరసాపురం వైసీపి ఏంపీ అభ్యర్థి గా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వనుం కల్యాణి కి దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది!

ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష..

ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. చర్చించిన అంశాలివే..

విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.…

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా.. బహిరంగ సభకు 11బస్సులు,25 కారుల్లో బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొన్నూరులోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగే రా కదలిరా’…

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని సమస్యలపై వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో…

దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి..

చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు.. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE