రాజ్యసభ రేసులో డొక్కా మాణిక్య వరప్రసాద్…

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఎస్సీ సామాజిక వర్గం నుండి పరిశీలనలో గొల్ల బాబురావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు.. ఈసారి రాజ్యసభ సీట్ల కేటాయింపు లో ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం జగన్

నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు…?

టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..? బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు షేక్. మగ్బుల్ జానీ భాషామాచర్ల నియోజకవర్గ ప్రతినిధిపల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి…

స్థాన చలనం లేకుండా పని చేస్తున్న పోలీసులను,ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ

స్థాన చలనం లేకుండా పని చేస్తున్న పోలీసులను,ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని కలెక్టర్,ఆర్డీవోకు వినతి పత్రం వచ్చే ఎన్నికల్లో అధికారుల స్థానచలం లేకుండా ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు పోలీస్ అధికారులను ప్రజాస్వామ్య బద్దంగా బదిలీ చేయకపోతే ఎన్నికల కమిషన్…

వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం

వేములపల్లి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. “జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి”.. అని కోరుకుంటున్న ప్రజలు : MLA డాక్టర్ మొండితోక జగన్…

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణీకుల ఆందోళన హైదారాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం. లాండింగ్ సమయంలో తెరుచుకొని విమానం వీల్ రన్‌వే పైకి వచ్చి… తిరిగి టేక్‌ఆఫ్ అవడంతో కుదుపులకు లోనైన…

సర్పంచ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 2009-14 వరకు సర్పంచిగా పనిచేశారు.…

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం…

సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి షోరూం

107 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష,మలబార్ గోల్డ్ & డైమండ్స్ తిరుపతి.భారత దేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, 30 జనవరి ఉదయం మలబార్…

రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌

ఉద్యోగుల‌కు ఇళ్లస్థ‌లాలు ఇచ్చిన‌ ముఖ్యమంత్రి కృత‌జ్ఞ‌త‌లు – శ్రీ‌వారి ఆశీస్సుల‌తో మ‌హిళ‌ల‌కు మంగ‌ళ‌సూత్రాలు – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేత‌నాలు పెంపు – టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తిరుమ‌ల‌, 2024 జ‌న‌వ‌రి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి…

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆ మహనీయునికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE