తన స్వగృహంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం… -ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని… గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను…

ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన

ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన ?ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు,…

గాంధీ కలలుగన్న స్వరాజ్యం జగనన్న అమలు చేస్తున్నారు – ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

*సాక్షితతిరుపతి నగరం:మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి…

అసరా క్రింద జగనన్న ప్రభుత్వం ఇచ్చింది 35 వేల కోట్లు – ఎమ్మెల్యే భూమన

సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…

ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషను కలిసిన నూతన కమిషనర్ అధితి సింగ్

తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.

తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తా – నూతన కమిషనర్ అధితి సింగ్

తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ…

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తిరుమలకు పాదయాత్ర

: పాదయాత్రకు సంఘీభావం తెలిపిన దినేష్ రెడ్డి మహాత్మా గాంధీ కి ఘన నివాళి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిని అంధకారంలో నెట్టేసిన ఈ అరాచక వైసిపి ప్రభుత్వం నుంచి ప్రజలకు…

ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై విద్యార్థులు అవగాహన పెరగాలి

ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్…

శ్రీకాకుళం జిల్లాలో 40 మంది ఎస్ఐ లకు బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…

సీఎం జగన్ : సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు..

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో పేరు రాని నేతలంతా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE