చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి

యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…

పోలీసుల తనీఖీలో రూ. 60 లక్షల నగదు స్వాధీనం

క‌ర్నూల్‌ జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు…

చిన్నారి రిషిక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి….. ఉపాధి నిమిత్తం 50వేల సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే -బాధలో ఉన్నా తమను ఓదార్చి…. అడగకుండానే సహాయం చేసిన ఎమ్మెల్యే నానికు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు గుడివాడ07:గుడివాడ రూరల్ మండలం మోటూరులో తండ్రి ఆటో కింద…

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్ఆర్…

48 గంటల్లో హత్య కేసును చేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్

48 గంటల్లో హత్య కేసును చేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ ఎస్ఐ…. మధ్యం తాగడానికని వెళ్లి …. హత్య చేసి మార్కాపురంలోని బోడపాడు రోడ్డులో మూడు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తిది హత్యగా నిర్దారణ. సీసీ…

గుడివాడలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం

5కోట్ల,62లక్షల ఆసరా చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని -ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన నిబద్ధతగల నేత సీఎం జగన్…. ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోయే మోసకారి చంద్రబాబు -12వందల కోట్లతో వైఎస్ఆర్,సీఎం జగన్ 20వేల మంది గుడివాడ ప్రజల…

మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ

ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…

పమిడిముక్కల ఎస్సైగా కుడిపూడి శ్రీనివాసు

ఘంటసాల మండలం పోలీసు స్టేషన్ ఎస్సైగా పనిచేసిన కుడిపూడి శ్రీనివాసు పమిడిముక్కల మండలం పోలీసు స్టేషన్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్సై కుడిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఘంటసాల మండలంలో శాంతిభద్రతల సంరక్షణ శాంతియుతంగా జరిగేలా సహకరించిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE