పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటనలు
ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటనలు
దిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు…
ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధితులకు ఎల్లవేళలా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుంది. సుదూర ప్రాంతం నుండి…
గొట్టుముక్కల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) అధ్యక్షుని ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని .. సొసైటీ అధ్యక్షునిగా ఆలోకం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం.. PACS అధ్యక్షునిగా…
కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని,…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి…
విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్. చినగదిలి రూరల్ తహసీల్దార్…
సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం అర్కాట్ పాలెం గ్రామానికి చెందిన బాలకృష్ణ, మొలకయ్య, చిరంజీవి, బాబు, శీనయ్య, వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి మంత్రి కాకాణి సమక్షంలో…
అమరావతి.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు. అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం…
బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న…