సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
సాక్షిత శంకర్ పల్లి :సెప్టెంబర్:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మోకిలా సీఐ వీరబాబు ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకొద్దని కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని రోడ్లపైకి వచ్చిన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని.. నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు
సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…