*సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన ఇంచార్జీ కమీషనర్ రామకృష్ణారావు తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహణ,రోడ్ వర్స్క్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు, SNDP నాలా నిర్మాణ పనులు,అదే విధంగా కార్పోరేషన్ పరిధిలో పలు నిర్మాణాభివృద్ది పనులు వంటి కీలక అంశాలపై NMC ఆయా విభాగాల అధికారులతో మరియు ఇంజనీర్ సిబ్బంది తో చర్చా సమావేశం నిర్వహించారు. సకాలంలో పనులు పూర్తి చేయగలరని అధికారులకు,సిబ్బందికి తెలియజేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్ ,ఇతర ముఖ్యులు,NMC అధికారులు,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…