SAKSHITHA NEWS

బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కుడుములపాడు గ్రామంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు కార్యక్రమంలో, సుమారు 60 కుటుంబాలు, కట్రం స్వామి దొర, ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని,కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో, మడకం వెంకటేష్, జెడ్డి శ్రీను, ఎస్ కే పాషా, కోడెం వీరభద్రం, కడియాల నాగరాజు, కడియాల అవినాష్, మడివి రాము, కుంజ,వెంకటేష్, కుంజా రమేష్, మడకం రాంబాబు, మడకం రాము, చెప్పాల లక్ష్మయ్య, గీగ శ్రీను, జడ్డి ముత్యాలు, పోలం గంగరాజు, మడకం పెద్ద ఎర్రయ్య, మడకం రామకృష్ణ, మెచ్చు సీతారామరాజు, మెచ్చు జోగారావు, మెచ్చు నవీన్, కుంజాశ్రీను, ములగచర్ల హనుమంతరావు, కాకా వెంకటేష్, కోర్సా ముత్యాలు, మొడియం ప్రసాదు, మడకం రాజు, మడకం అర్జున్, తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 26 At 5.33.59 Pm

SAKSHITHA NEWS