SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా MLA కేపీ.వివేకానంద ని ప్రకటించడంతో MLA ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన BRS పార్టీ నాయకులు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , నిజాంపేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు , భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , NMC కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి , భౌరంపేట్ నాయకులు మన్నె శేఖర్ , మరియు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS