BRS కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న
ప్రచారాన్ని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వివేకానంద ఖండించారు. తాను కేసీఆర్
నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపై
అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానే
వేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై
కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నారు. తన
నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు
BRS పార్టీ మార్పు ప్రచారంపై BRS ఎమ్మెల్యే
Related Posts
ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం.
SAKSHITHA NEWS ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం. ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా మున్నేరు వాగు ముక్కుకి గురైన వరద బాధితులకు సుమారు 150 మందికి నిత్యవసర వస్తువుల నయాబజార్ స్కూల్ నందు పంపిణీ చేయడం…
తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే!
SAKSHITHA NEWS తెలంగాణ కేబినెట్ విస్తరణ..రేసులో ఉంది వీరే! తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు నూతన పీసీసీ చీఫ్ మహేశ్…