SAKSHITHA NEWS

[కాంగ్రెస్ పార్టీలో చేరిన brs నాయకులు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు


సాక్షిత : దండేపల్లి మండలం వెల్గానూర్ గ్రామానికి చెందిన brs నాయకులు మాజీ ఉప సర్పంచ్ చుంచు శ్రీనివాస్,rtd meo మోరుపుటల సత్తయ్య,మొరుపుటల మల్లేష్, కంద్రపు మొండయ్య,అక్కల మల్లేష్,నీలి నానయ్య,తో పాటు రెబ్బాన పల్లి గ్రామానికి చెందిన ఊరటి వినోద్,బండ కార్తిక్ కొప్పుల కరుణాకర్,బండారి సుచెండర్,sc కాలని (రైస్ మిల్ గూడెం) కు చెందిన వారు పార్టీ లో చేరిన రు.వీరికి ప్రేమ్ సాగర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.తన విజయానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 15 At 12.42.02 Pm

SAKSHITHA NEWS