SAKSHITHA NEWS

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌.

నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్.

మహ్మద్ ఇంతేఖాబ్‌ను బీహార్‌లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.


SAKSHITHA NEWS