SAKSHITHA NEWS

జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామం లోని బీజీపీ నాయకులు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 16 At 2.43.08 Pm

SAKSHITHA NEWS