SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

మార్కాపురం లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయి నోట్ కు బిర్యానీ ఆని చెప్పడంతో నోట్లు ఎత్తుకొని మరి రెస్టారెంట్ వద్ద బారులు తీరిన నాన్ వేజ్ ప్రియులు… ఊపిరాడక గంటలోపే బిర్యాని అయిపోయిందని షట్టర్ క్లోజ్ చేసిన రెస్టారెంట్ యజమాని…


SAKSHITHA NEWS