SAKSHITHA NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణమునకు
భూమి పూజ-శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .
.

హాజపూర్ మండలం లోని ముల్కల్ల గ్రామం లో 20 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణమునకు
భూమి పూజ-శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు


SAKSHITHA NEWS