బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు
సాక్షిత : కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కలసి శంఖుస్థాపన చేయడం జరిగింది అనంతరం బాలానగర్ డివిజన్ వినాయక్ నగర్ లో నూతనంగా కోటి రూపాయల నిధులతో నిర్మించిన కల్వర్ట్ ( బ్రిడ్జి )ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులూ కార్యకర్తలు మహిళలు, కాలనీ ప్రజలు మరియు GHMC అధికారులు పాల్గొనడం జరిగింది.
బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…