నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా: ఎమెల్సీ శంభీపూర్ రాజు …

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు మరియు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించాలన సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు….. అదే విధంగా పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. టి-మీడియా వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app