విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జగద్గిరిగుట్ట డివిజన్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ జగన్

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట డివిజన్ లో విశ్వకర్మ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జగద్గిరి గుట్ట డివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను కార్పొరేటర్ జగన్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో…

పెండ్యాల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును సందర్శించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..* పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్…

ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా…

ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట

ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ 11 వ వార్డులో ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … హనుమకొండ జిల్లా.. వర్ధన్నపేట మున్సిపల్ పరిధి లోని 11వ వార్డు అభయాసం గ్యారంటీ దరఖాస్తుల…

బాధిత కుటుంబానికి భువనమ్మ భరోసా

3లక్షల ఆర్థికసాయం అందజేత అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ప్రజా పాలన కేంద్రాన్ని పర్యవేక్షించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ బాలానగర్ డివిజన్ పరిధిలోని దిల్ కుష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది…

ఎన్నికల సజావుగా నిర్వహించడానికి వ్యయ సున్నితమైన ప్రాంతాల గుర్తింపు

గత రెండు సాధారణ ఎన్నికల సందర్భంలోని నివేదికలు అందచెయ్యలి ఇకపై ప్రతి వారం సంబంధిత శాఖల లావాదేవీల సమగ్ర నివేదికను అందచెయ్యలి కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ రానున్న సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసాధారణ రీతిలో సున్నితమైన ప్రాంతాలలో…

25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ.

ప్రజారోగ్యానికి అ­త్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరో­గ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినెని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, స్థానిక ప్రభుత్వ హాస్పటల్ నందు పట్టణంలోని…

రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వైఎస్‌ షర్మిల వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE