రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు. ఈ పరికరం పనితీరు రెండేళ్ల…

గోదావరిఖనిలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్దపెల్లి జిల్లా:రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు. సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్‌…

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ…

రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.

చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…

హరిహరసుతుడు మహాపడి పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

సురారం డివిజన్ పరిధి జై దుర్గాభవాని కాలనీ లో గురుస్వామి గోకుల యాదగిరి అధ్వర్యంలో నిర్వహించిన మాహా పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దైవారాధనతో మానసిక…

వాతావరణంలోని మార్పులతో సోకే మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడి చల్లని దైవం మైసమ్మ తల్లి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

దుందిగల్ మున్సిపాలిటీ పరిధి దుందిగల్ లో వీర మల్లు కుమ్మరి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మిద్దె మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ గాజుల రామారం లోని ప్లైవుడ్‌ గోదాం లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించ డంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో…

దేవాన్షిక మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన రౌతు రమేష్ దేవాన్షిక మినరల్ వాటర్ ప్లాంట్ మరియు ప్రియా మిల్క్ ప్రొడక్ట్స్ షాప్ ని ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపిఎస్ అధికారి నాగరాజు . ఈ కార్యక్రమంలో మన్నే బాపురావు,…

చంద్రబాబు బీసీ సదస్సుపై ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయడం తప్ప….. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డాడు…. -ఓసి రిజర్వుడు స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ ది… -అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి…. ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరు…

కొత్తరంగాపురంలో రూ.1.కోటితో రహదారి అభివృద్ధి.

రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొత్త మంగాపురం గ్రామంలో రూ.1.కోటితో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE