డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య

హన్మకొండ జిల్లా హసన్పర్తి SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల…

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా?: హరీష్ రావు కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే గజ్వేల్ లో హరీష్ రావు

తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని…

ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు..

పార్టీ నాయకులు ఇకనుంచి అట్లా మాట్లాడకూడదు రెండు సార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలే బిఆర్ఎస్ ను నిర్దద్వందంగా ప్రజలు తిరస్కరించలేదు చాలా చోట్ల స్వల్ప తేడాతో వోడాం 14 చోట్ల వందలల్లో వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గింది రాష్ట్రంలో…

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి

ఢిల్లీ: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం : సుజనా పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది…

పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్. మంజునాథ్‌ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు.

జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్‌ బాబా. జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు చేస్తూ మోసాలు.

శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం

శంకర్‌పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పునస్కరించుకొని రేవతి హై స్కూల్ ఆవరణలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 13వ తేదీన మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని మండల పార్టీ…

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం

ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ (R.A) అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్-ఇ-చాదర్ ను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం,…

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు, విధులను నిర్వహించడానికి గ్రంథాలయ చైర్మెన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పదవీ భాధ్యతలు చేపట్టానని , ఈ…

మాజీ కౌన్సిలర్ కిషన్ రావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మాజీ కౌన్సిలర్ కిషన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రావు ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE