వేమారెడ్డిని కలిసిన విజయసాయిరెడ్డి

మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వైసిపి ఏంటీఎంసీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డిని రాజ్యసభ సభ్యులువిజయ్ సాయిరెడ్డి మంగళగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. దుగ్గిరాలకు సంబంధించినపార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా…

టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించాలి

గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల ప్రకాశం జిల్లా,కోమరోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అండ్ బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అండ్ బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మాజీ హోంశాఖ మాత్యులు తూళ్ళ దేవేందర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 65 లో నివసించే ఇబ్రహీం (7) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,…

లంచం తీసుకుంటూ ఏసిబీకి చిక్కిన ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్

యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి. 5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు చిక్కాడు.. అదుపులోకి తీసుకుని విచారించి 29000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు.

బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే

మృతురాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా లో జరిగిన సంఘటన బస్సు ప్రమాదంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

పోచమ్మ చెరువు కట్ట పైన వాకర్ అసోసియేషన్ వారికి మరియు డ్వాక్రా గ్రూపు మహిళా భవనం

మంచిర్యాల పట్టణంలోని పోచమ్మ చెరువు కట్ట పైన వాకర్ అసోసియేషన్ వారికి మరియు డ్వాక్రా గ్రూపు మహిళా భవనం కొరకు స్థలాన్ని పర్యవేక్షించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై

సాక్షిత హైదరాబాద్ : రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని…

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్‌

ఏపీ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా సునీల్ కనుగోలు నియామకం.?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని కాంగ్రెస్ నుండి ఆదేశాలు… సునీల్ కానుగోలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను కేవలం షర్మిల,రఘువీరా, డీకే,సిద్దరామయ్య లకు మాత్రమే నివేదించాలని హైకమాండ్ నిర్ణయం. త్వరలో కళ్యాణదుర్గం లో సభ నిర్వహణ కి సన్నాహాలు.సునీల్ కానుగోలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE