భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు…

చిత్తరమ్మ దేవి జాతరకు హాజరై ప్రత్యేక పూజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో జరుగుతున్న చిత్తరమ్మ దేవి జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్దించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

బౌరంపేట్ బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో2 వ రోజు పెద్ద చెరువు

బౌరంపేట్ బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో2 వ రోజు పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం మరియు చెరువు,మెట్లు వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు…

గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్య

124 డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్ ఫేస్ టు మరియు గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్యగా ఉందని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పర్యటించి సమస్యను స్వయంగా…

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్ సలీం మిత్రుడు హైకోర్టు లాయర్ శ్రీనివాస్ ను కలిశారు నిన్నటి నుంచి…

రాజధాని లోని తుళ్లూరులో అంగన్వాడీల రాస్తారోకో

రాస్తారోకోకి సహకరించిన స్థానిక ప్రజలు, వాహనదారులు 40 వ రోజు కుచేరిన అంగన్వాడీల సమ్మె నాలుగవ రోజుకు చేరినవిజయవాడలోఅంగనవాడి నేతలు చేపట్టిన నిరవధిక దీక్షలు నిరవధిక దీక్షలతో క్షీణిస్తున్న అంగన్వాడి నేతల ఆరోగ్యాలు ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం దళితులు,బలహీనవర్గాలు,…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో…

వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ను సందర్శించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ *వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో మౌలిక వసతులు సమకూర్చే…

భద్రత వలయంలో అయోధ్య?

ఉత్తర ప్రదేశ్: అయోధ్యకు జైషే ఉగ్ర ముఠా బెదిరింపుల కు పాల్పడింది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రముఠా జైషే మహ్మద్‌ బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ.. కల్లోల…

అడుదాం ఆంధ్ర మండల స్థాయి విజేతలకు బహుమతుల ప్రధానం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మండల స్థాయి లో విజేతలుగా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE