10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

ఉత్తర ప్రదేశ్: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది. రేపు సాయంత్రం పది లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించ నున్నట్లు రామజన్మభూమి ట్రస్టు…

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌. నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్. మహ్మద్ ఇంతేఖాబ్‌ను బీహార్‌లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.

స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్, రామచంద్రపురం యందు BHEL ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా BHEL పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి, దినదిన ప్రవర్ధమానమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ…

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర…

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలి

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలిరాష్ట్ర నాయకులు – యేసురత్నమ్ నేడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి ఆధవర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ…

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం పై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నన్ను, కాంగ్రెస్ పార్టీ ని చూసి వైసీపీ ప్రభుత్వం బయపడుతోంది అంటూ జగన్ సర్కార్ పై మండిపడ్డ షర్మిల. ఇదేమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డరా? అంటూ ప్రభుత్వం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ మిథులానగర్ మరియు RK టౌన్ షిప్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ మిథులానగర్ మరియు RK టౌన్ షిప్ లను సందర్శించి అక్కడి ప్రజల ఎదుర్కుంటున్న డ్రైనేజీ, నీరు, కుక్కలు మరియు రోడ్ల సమస్యలను తెలుసుకుంటున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ

ఖమ్మం : సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ పరిషత్ , వేంకటేశ్వర, కృష్ణ మరియు అన్ని…

పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం

పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE