జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.

జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

గడ్చిరోలి జిల్లాలో ఘన్ పూర్ గ్రామ సమీపంలో విషాదం..

ఘన్ పూర్ గ్రామ సమీపంలో వైనగంగా నదిలో పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు.. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపడతున్న పోలీసులు మరియు రెస్క్యూ టీమ్.…

బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరైన (అంచనా కోటి 20 లక్షలు రూపాయలలు) బ్రిడ్జ్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ…

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ.…

వివేకానంద రెడ్డి హత్య కేసు వాదించనున్న, జడ శ్రవణ్ కుమార్

వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు షేక్ దస్తగిరి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో రేపు వాదనలు.. గత 70 రోజుల నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ దస్తగిరి కిడ్నాప్ కేసులో దస్తగిరిని అదుపులోకి తీసుకున్న…

గన్ పౌడర్ పేలి కూలీ మృతి

మరొకరి పరిస్థితి విషమం గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా… వారిలో ఒకరు దుర్మరణం చినకామన పూడి గ్రామంలోని ఆళ్ల వీరాంజనేయులు చేపల చెరువుపై అస్సాంకు చెందిన బికాస్ బరొ,…

లోకేష్ ఓడిపోతాడు చిరంజీవి గెలుస్తాడు.

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళగిరిలో రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నారా లోకేష్ ఓడిపోతాడని వైసిపి తరఫున బరిలోకి దిగుతున్న గంజి చిరంజీవి గెలుస్తాడని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జోష్యం చెప్పారు. ఈనెల 31వ తేదీన సామాజిక సాధికార…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలపై అధికారులతో చర్చించి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE