ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్‌చల్

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజులోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కాళ్లకు మొక్కాడు. వెంటనే అలర్ట్ అయిన…

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(DPDP) తయారిపై నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP) తయారిపైఅధికారులు, ప్రజాప్రతినిధులు…

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారిక పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు… కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థలను సందర్శించారు.. అనంతరం BJYM స్టేట్ జనరల్ సెక్రటరీ కొండ నవనీత్ కృష్ణ రెడ్డి…

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 సెల్…

సిసి రోడ్ ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన…

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు.

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణా శిబిరానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ★ ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ★ అన్ని…

ఫిబ్రవరి 8న ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేస్తాం: వికాస్ రాజ్

హైదరాబాద్:తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించ నున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్‌ చేశారు.…

ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం

కాకినాడ జిల్లాఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్

దత్తాత్రేయ స్వామి ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల :గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘనుగపూర్ లోనిశ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాల అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE