మేడ్చల్ – మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశాo

మేడ్చల్ – మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న …….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ విన్ ప్యాలెస్ లో మేడ్చల్ మల్కాజిగిరి మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన…

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి: జ్యోతి భీమ్ భరత్

శంకర్‌పల్లి: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పామెన జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మండల పరిధి సంకేపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ముఖ్య అతిథిగా జ్యోతి హాజరయ్యారు. జ్యోతి…

జిన్నారం మండలంలోని సర్పంచులకు ఘనంగా సన్మానం చేసిన ఎంపీపీ రవీందర్ గౌడ్

విజయవంతంగా ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవిని పూర్తిచేసిన సందర్భంగా జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ) రవీందర్ గౌడ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు సన్మానం చేయడం జరిగింది..ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవలో అహర్నిశలు కష్టపడుతూ గ్రామ ప్రజలను…

నర్సింగ్ లో డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియు రాలిగా తెలిసింది. ఆ…

ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతినల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి జిల్లా:నల్గొండ జిల్లా మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ…

గుండే పోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం

గుండే పోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం తెలియజేసిన ఆలంపూర్ సీఐ రాజు జిల్లా లోని ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో గుండే పోటు తో మరణించిన హెడ్ కానిస్టేబుల్…

సి‌పి‌ఐ జాతీయ కార్యదర్శి డి.రాజ ,సి‌పి‌ఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణ

సి‌పి‌ఐ జాతీయ కార్యదర్శి డి.రాజ ,సి‌పి‌ఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణ ని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా ని న్యూ డిల్లీలోని సి‌పిఐ జాతీయ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు డిల్లీలో…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని సమస్యలపై వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో…

ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కు మరకత సోమేశ్వర ఆలయానికి ఆహ్వానించిన దయాకర్ రాజు

శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత సోమేశ్వర ఆలయానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.…

రోడ్డును బాగు చేయండి మహాప్రబో

శంకర్‌పల్లి: ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని యువకులు చేస్తున్నారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామ శివారు మూలమలుపు దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ఈ రోడ్డుపై కంకర టిప్పర్ లు తిరుగుతుండడంతో లారీలో నుండి కంకర రోడ్డుపై పడడంతో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE