ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై విద్యార్థులు అవగాహన పెరగాలి

ఒకేషనల్ విద్యార్థుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై మరింత అవగాహన కల్పించేందకే ఇటువంటి వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చి పాలరామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోనతపాఠశాల చెందిన విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఫుడ్…

చలికాలం.. పిల్లల రక్షణపై మెగా హాస్పిటల్ డా. చైతన్య రెడ్డి సూచనలు

చలికాలం వేళ పిల్లల చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని శంకర్‌పల్లి పట్టణ పరిధిలోని మెగా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టడం, బయట పిల్లలను…

అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

జోగులాంబ గద్వాల, దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన అమరవీరుల స్మృత్యర్థం ప్రతి సంవత్సరం జనవరి 30 న అమర వీరుల సంస్మరణ దినోత్సం సందర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్.మంగళ వారం జిల్లా సమీకృత…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని…

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలువేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు…

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉంది ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి…

శ్రీకాకుళం జిల్లాలో 40 మంది ఎస్ఐ లకు బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…

సీఎం జగన్ : సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు..

అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో పేరు రాని నేతలంతా…

రాజ్యసభ రేసులో డొక్కా మాణిక్య వరప్రసాద్…

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఎస్సీ సామాజిక వర్గం నుండి పరిశీలనలో గొల్ల బాబురావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు.. ఈసారి రాజ్యసభ సీట్ల కేటాయింపు లో ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం జగన్

నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు…?

టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..? బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు షేక్. మగ్బుల్ జానీ భాషామాచర్ల నియోజకవర్గ ప్రతినిధిపల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE