జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

పెండ్యాల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం

పెండ్యాల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మైనారిటీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్…

ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రమాణం

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి ‌కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

జిల్లా ఎస్పీ ఆదేశాలతో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

జిల్లా సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుందిర్పి మండలం బెస్తరపల్లి, కంబదూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను…

కేబినెట్‌ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. సీఎం సమక్షంలో ఒప్పందం..

అమరావతి.. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB…

నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ…

బీసీల సంక్షేమానికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

దూలపల్లిలో వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో మనోజ్ కుమార్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే…

జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో ఎలక్ట్రికల్ షాప్

జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో ఎలక్ట్రికల్ షాప్ ను జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ లో డీఎస్పీ ఆఫీస్ ముందు రంగనాథ్ ఎలక్ట్రికల్ షాప్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE